గణేష్ నిమజ్జనం విజయవంతం చేయాలి

52చూసినవారు
గణేష్ నిమజ్జనం విజయవంతం చేయాలి
ఈ నెల 7న జరిగే వినాయక చవితి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆర్డీవో ఇట్ల కిషోర్ కోరారు. కాకినాడ డివిజన్ లో వినాయక చవితి, గణేష్ నిమజ్జనము నిమిత్తం వివిధ శాఖల ద్వారా చేపట్టబోవు ఏర్పాట్లపై గురువారం కాకినాడ రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో ఇట్ల కిషోర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతా పరముగా తీసుకొనవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

సంబంధిత పోస్ట్