స్వచ్ఛ కాకినాడకు సహకరించాలి

61చూసినవారు
స్వచ్ఛ కాకినాడకు ప్రతి ఒక్కరు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కమిషనర్ భావన పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ శారదమ్మ గుడి వద్ద కాకినాడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ తా హి సేవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తొలిత మానవహారం నిర్వహించి కార్పొరేషన్ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. యంగ్ మైండ్స్ ఫౌండర్ వి. వెంకట రమణ అద్వరంలో విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్