మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

74చూసినవారు
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడ జగన్నాధపురంలో చిన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఇస్తారు విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్