జనసేన టీడీపీ సమన్వయ సమావేశం

766చూసినవారు
జనసేన టీడీపీ సమన్వయ సమావేశం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో జిల్లా జనసేన టీడీపి సమన్వయ కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గం తరుపున రంపచోడవరం జనసేన పార్టీ అధ్యక్షులు పీఆర్పీ శ్రీను రంపచోడవరం నియోజకవర్గ నాయకులు రాజశేఖర్ రెడ్డి, గంగవరం మండలం అధ్యక్షులు కుంజం సిద్దు రాజవొమంగి, మండల నాయకులు లోకేష్ దేవిపట్నం మండల అధ్యక్షులు రాయుడు, తదితరులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్