కాకినాడ: వాలంటీర్ల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమించాలి

80చూసినవారు
వాలంటీర్ల ఉద్యోగ భద్రత కోసం ఉద్యమించాలని జిల్లా కన్వీనర్ చెక్కల రాజ్ కుమార్, కో కన్వీనర్లుగా అడ్డాల ప్రకాష్ బాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం జిల్లా సమావేశం సుందరయ్య భవన్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి పెట్టిన నాలుగు నెలలు వేతనం తక్షణం చెల్లించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్