ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

75చూసినవారు
పేద వర్గాల అభ్యున్నతి టీడీపీ ద్వారానే సాధ్యమైందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలు వేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూటీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్