ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం

64చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్చార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లాభాలు సంపాదించాలని మాత్రమే సీఎం చంద్రబాబు ఆలోచించారని, దాని వల్లే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

సంబంధిత పోస్ట్