8 మండలాలకు పొంచి ఉన్న ముప్పు

65చూసినవారు
8 మండలాలకు పొంచి ఉన్న ముప్పు
కాకినాడ జిల్లాకు సంబంధించిన ఏలేరు ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో నీరు చేరడంతో వేలాది క్యూసెక్కుల నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది. ప్రవాహ వేగానికి ఏలేరు సమీప బ్రిడ్జి సైతం కుంగిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. రాజుపాలెం వద్ద భారీ గండి పడింది. దీంతో పంట పొలాలతో పాటు ప్రధాన రహదారిపై అ నీరు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో 8 మండలాలకు ముప్పు పొంచి ఉంది.

సంబంధిత పోస్ట్