కుక్కలు స్వైర విహారం

57చూసినవారు
కడియం గ్రామం, సుబ్బారావు పేట మిఠాయి కొట్టు బాబురావు వీధిలో కుక్కల గుంపులు తిరుగుతున్నాయని, ప్రమాదం జరిగే వరకు అధికారులు పాటించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక బాలుడు లేదా బాలిక కుక్కలకు బలి అయితేనే అధికారం చూపిస్తారా " అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "కుటుంబం శోకసముద్రంలో మునిగి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైతేనే అధికారులు స్పందించాలనుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్