కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా

5116చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పడం జరిగిందని రాజవరపు మహేష్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాదు నుంచి కాకినాడ విచ్చేసిన మహేష్ కు నాయకులు , స్నేహితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవం వచ్చే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్