పూజా ఫలం ప్రతి ఒక్కరికి దక్కాలి: మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి

55చూసినవారు
జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి దేవి కరుణ ఉంటే ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందన్న భావన మొదటి నుండి తెలుగు ప్రజల్లో ఉన్న కారణంగానే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించి మహాలక్ష్మిని ఆరాధిస్తారని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు తెలిపారు. వలసపాకలలోని తమ నివాసంలో అనంత లక్ష్మి శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్