అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ

60చూసినవారు
అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం బోట్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను కాకినాడ రూరల్ పంతం నానాజీ ప్రారంభించారు. అనంతరం అన్నా క్యాంటీన్ కు వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే నానాజీ స్వయంగా ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కూటమి నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్