పరిశుభ్రతలో మండపేటలో ప్రథమ స్థానంలో ఉంచాలి

62చూసినవారు
పరిశుభ్రత లో మండపేట ప్రథమ స్థానంలో ఉండాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి మండపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన వహించారు. మునిసిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ తాతపూడి కనక రాజు ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్