మొక్కలు పర్యావరణ ప్రగతికి చిహ్నాలు

69చూసినవారు
మొక్కలు పర్యావరణ ప్రగతికి చిహ్నాలు
మొక్కలు పర్యావరణ ప్రగతికి చిహ్నాలని కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు పిలుపునిచ్చారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ హై స్కూల్ లో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావుతో కలిసి ఆయన మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్