ప్రజారోగ్యంపై అప్రమత్తంగా ఉండాలి

75చూసినవారు
ప్రజారోగ్యం విషయంలో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు సూచించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని ఆయన స్వగృహంలో శనివారంఆరోగ్య, పంచాయితీ, త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ తదితర అధికారులతో సత్యానందరావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సుమలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్