వాడపల్లి వెంకన్నకు రూ లక్ష విరాళం

54చూసినవారు
వాడపల్లి వెంకన్నకు రూ లక్ష విరాళం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు ఈవో చక్రధర రావు తెలిపారు. భీమవరం పట్టణం పాలకోడేరు వాస్తవ్వులు కందరాజు షాన్విక్ శివ వర్మ బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ. లక్ష రూపాయలు విరాళంగా సమర్పించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్