ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ: చంద్రబాబు

82చూసినవారు
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు ప్రతినెలా మొదటి తారీఖున ఇంటి వద్దకే అందించడం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కొవ్వూరులో గురువారం జరిగిన ప్రజా గళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 50 సంవత్సరాలు దాటిన వెనుకబడిన వర్గాల వారి అందరికీ ₹. 4, 000 పెన్షన్ అందజేస్తామని అన్నారు. అలాగే రెండు సెంట్లు భూమి ఇస్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్