గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య

8318చూసినవారు
గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య
కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలోకి దూకి యువతి మృతి చెందింది. రాజమండ్రి శాటిలైట్‌ సిటీ ప్రాంతానికి చెందిన భార్గవి (26) ఒక బ్యాంకులో పనిచేస్తోంది. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు తర్ఫీదు పొందుతోంది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా గోదావరిలో ఎవరో దూకినట్లు సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం మృతదేహం కనిపించింది.

సంబంధిత పోస్ట్