జనరంజక పాలన టిడిపి తోనే సాధ్యం

50చూసినవారు
జనరంజక పాలన టిడిపి తోనే సాధ్యం
జనరంజక పాలన టిడిపి తోని సాధ్యమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం తాతపూడి గ్రామం లోని గోపాలరావు పేటకు చెందిన పలువురు సోమవారం ఎమ్మెల్యే వి జోగేశ్వరరావు సమక్షంలో టిడిపిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే జోగేశ్వరరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబునాయుడు తోనే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్