సీఎం యాత్రకు బయలుదేరిన అభిమానులు

1532చూసినవారు
కాకినాడలో జరుగుతున్న సీఎం బస్సు యాత్రకు సంఘీభావం తెలుపు మండపేట నుండి వైకాపా అభిమానులు ఆర్టీసీ బస్సుల్లో శుక్రవారం బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడిని తిరిగి గెలిపించుకోవడమే ఏకైక ధ్యేయమన్నారు.

సంబంధిత పోస్ట్