ఆరోగ్యమే మహాభాగ్యం

58చూసినవారు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లి స్వామి రెడ్డి అన్నారు. అర్తమూరులో శనివారం సంస్థ లైబ్రరీ వద్ద జరిగే 173వ ఉచిత హోమియో మెడికల్ క్యాంపు రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల డాక్టర్లు వచ్చిన వారికి బిపి, షుగర్, రక్త పరీక్షలు నిర్వహించి అనంతరం వారికి మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్