స్మార్ట్ మెటీరియల్ పై ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్

65చూసినవారు
ఆగస్టు 22, 23 తేదీల్లో మండపేట డిగ్రీ కళాశాలలో రెండురోజులపాటు స్మార్ట్ మెటీరియల్ పై ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ జరగనుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. కె. వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సైన్టిస్టులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను గురువారం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్