కేశవరంలో వైకాపా కార్యాలయం ప్రారంభం

66చూసినవారు
మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామంలో వైకాపా నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి వైకాపాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్