ఎన్నికల వరకే రాజకీయాలు

70చూసినవారు
ఎన్నికల వరకే రాజకీయాలు
కపిలేశ్వరపురం మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశం శనివారం కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి విచ్చేసిన వేగుళ్ళ జోగేశ్వరరావుకు అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఘన స్వాగతం పలికారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి తెలియజేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని అనంతరం గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే వేగుళ్ల సూచించారు.

సంబంధిత పోస్ట్