మండపేటలో మాలల ఆత్మీయ సమావేశం

51చూసినవారు
మండపేట నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశం పట్టణంలోని సూర్య కమిషన్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ టిడిపి హయాంలో మాలలపై ఎప్పుడైనా దాడులు జరిగాయా అని ప్రశ్నించారు. శిరోముండనం కేసులో శిక్ష పడినా తోటకు మాలలపై చులకన భావం పోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థి హరీష్ మాధూర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్