వరద బాధితులకు సురుచి ఫుడ్స్ రూ 20 లక్షలు సహాయం

69చూసినవారు
వరద బాధితులకు సురుచి ఫుడ్స్ రూ 20 లక్షలు సహాయం
విజయవాడ వరద బాధితుల సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ అధినేత పోలిశెట్టి మల్లిబాబు రు 20 లక్షల విరాళాన్ని అందజేశారు. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి ఆ మొత్తానికి డ్రాఫ్ట్ ను అందజేశారు. కృష్ణకు గోదావరి సాయం పేరిట ఇస్తున్న ఈ విరాళం వెనుక గోదావరి ప్రజలు, తమ సిబ్బంది కూడా  వున్నారని మల్లిబాబు ఆయనకు తెలిపారు.

సంబంధిత పోస్ట్