వాహన తనిఖీలు ముమ్మరం

80చూసినవారు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మండపేట పట్టణంలో ఎన్నికల అధికారులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మండపేట బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా ఒక కారులో 54వేలు నగదు దొరకడంతో వాటిని గురించి ఆరా తీశారు. సరైన ఆధారాలు చూపడంతో ఆ వ్యక్తికి డబ్బులు తిరిగి అందజేశారు.

సంబంధిత పోస్ట్