కాట్రేనికోన: ఓఎన్జీసీ అధికారుల దృష్టికి ఉప్పూడి సమస్య: ఎంపీ

77చూసినవారు
కాట్రేనికోన: ఓఎన్జీసీ అధికారుల దృష్టికి ఉప్పూడి సమస్య: ఎంపీ
కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో బ్లో అవుట్ కారణంగా నష్టపోయిన తమకు ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదంటూ స్థానికులు తెలిపిన సమస్య ను పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టికి తీసుకువెళ్లారని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బుధవారం తెలిపారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని, సాంకేతిక కారణాల వల్ల నష్టపరిహారం చెల్లింపు ఆలస్యమైందని తెలిపారన్నారు. పరిహారం చెల్లింపునకు హామీ ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్