కొత్తలంక అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర..

1250చూసినవారు
కొత్తలంక అయ్యప్ప స్వాముల శబరిమల యాత్ర..
కొత్తలంక‌ అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో నలభై రోజుల అయ్యప్ప ధీక్షా మరియు భిక్షా కార్యక్రమం ముగించుకుని స్వాములు గురువారం శబరిగిరికి పయనమయ్యారు. జగ్గరాజు గురుస్వామి దీవెనలతో సీతారామరాజు గురుస్వామి స్వాములందరికీ ఇరుముడి కట్టి దగ్గరుండి స్వాములందరినీ సాగనంపడం జరిగింది. స్వాములందరూ ఆ హరిహరాత్మజుడైన అయ్యప్ప దర్శన భాగ్యం కోసం ఎంతో ఉత్సాహంతో శబరిమలకు బయలుదేరి వెళ్ళారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్