వరద బాధితులను ఆదుకోవాలని వినతి

81చూసినవారు
వరద బాధితులను ఆదుకోవాలని వినతి
గోదావరి వరదలకు ముంపు గ్రామాల్లోని కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 వేలు సాయంగా అందించాలని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం మండలంలోని గురజాపులంక, టానేలంక, కూనాలంక తదితర గ్రామాల్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సీపీఎం నాయకుల బృందం గురువారం పర్యటించింది. వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50. వేలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్