సూర్
యుడి ప్రతాపాన్ని శనివారం సామర్లకోట, పెద్దాపుర
ంలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓ వైపు
ఎండల తీవ్రత
మరొవైపు ఉక్కబోత వడగాలులతో అల్లాడిపోతున్నారు. శనివారం ఈ
రెండు ఒత్తనాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పలు రహదా
రులు జనస
ంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. దీంతో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. యెండల తీవేత్త వలన పర్క్జలూ తమ తమ ఇళ్ల. నుంచి ఉదయం 11 వంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకూ బయటకు రాలేకపోయారు.