రైతులను చైతన్యం చేసేందుకే పొలం పిలుస్తుంది కార్యక్రమం

84చూసినవారు
రైతులను చైతన్యం చేసేందుకే పొలం పిలుస్తుంది కార్యక్రమం
వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు సాధించేందుకు ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా నిర్వహిస్తున్న పొలం పిలుస్తుంది కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం సామర్లకోట మండలం పీ. వేమవరంలో పొలం పిలుస్తుంది పేరిట అవగాహనా సదస్సు ఎం ఏ వో సత్య ఆద్యక్షతన నిర్వహించారు. గోడపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్