సమాజ సేవా కార్యక్రమాలలో లయన్స్ ముందంజ

53చూసినవారు
సమాజ సేవా కార్యక్రమాలలో లయన్స్ ముందంజలో ఉంటుందని లయన్స్ ఇంటర్ నేషనల్ ప్రతినిధులు శాంతి, ఈడరా ఈశ్వర్ కుమార్, డాక్టర్ బాధం. బాలకృష్ణలు పేర్కొన్నారు. ఆదివారం సామర్లకోట రైతుభవన్ లో జిల్లా సెంటెనియల్ విద్యా ప్రోత్సాహ ట్రస్ట్ నిర్వహణ త్వెరుపీ జిల్లా స్థాయిలో సమగ్ర అవగాహనా సదస్సు లయన్స్ గవర్నర్ ఈశ్వర కుమార్ నిర్వహించారు. పలువురు లయన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్