ఉండూరులో పలువురి చేరిక

59చూసినవారు
సామర్లకోట మండలం ఉండూరు లో మిక్సర్ వ్యాపారాలు సాగించే సుమారు 50 కుటుంబాలు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే చినరాజప్ప తనయుడు రంగనాగ్ తదితర కూటమి పార్టీ నాయకుల సమక్షంలో పార్టీలోకి చేరిన పలువురికి ఎమ్మెల్యే చినరాజప్ప పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. తుమ్మల. దొరబాబు, విత్తనాల వెంకట రమణ, చీకట్ల వెంకటేష్ , బత్సల రామారావు, కొప్పిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్