భద్రత పాటించు భవిష్యత్తు జయించు

1555చూసినవారు
భద్రత పాటించడం ద్వారా ప్రతి కార్మికుడు భవిష్యత్తును జయించవచ్చని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ రాధాకృష్ణ అన్నారు. సోమవారం సామర్లకోట రాక్ సిరామిక్ టైల్స్ పరిశ్రమలో జాతీయ భద్రతావారోత్సవాలు ముగింపు కార్యక్రమం సీఈఓ ఆనిల్. కుమార్ బీజావత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రెండేళ్లుగా ప్రమాదంలేకుండా టైల్స్ ఉత్పత్తి చేస్తున్న కార్మికులను అభినందించారు. ఈకార్యక్రమంలో అందరూ హెచ్ఓడీల, పీఆర్వో కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్