గోరింటలో టీడీపీ ప్రచారం

80చూసినవారు
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం చారిత్రక అవసరమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ అన్నారు. సోమవారం రాత్రి టీడీపీ ఎన్నికల ప్రచారం పెద్దాపురం మండలం గోరింట లో సర్పంచ్ పచ్చిపాల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రంగ నాగ్ ఇంటింటా పర్యటించి టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్