లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం మేలు

58చూసినవారు
లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడం మేలు
జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం మేలని 12వ అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎ. వాసంతి తెలిపారు. పిఠాపురం కోర్టులో మూడు బెంచ్ లో శనివారం లోక్ అదాలత్ జరిగింది. హెచ్ఎం ఓపీ కేసులు 05, ఎంవీఓపీ 17, సివిల్ కేసులు 34, క్రిమినల్ కేసులు 38 పరిష్కరించినట్లు తెలిపారు‌. సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు, ప్రిన్సిపల్ జూనియర్ లో సివిల్ జడ్జి ఎం. విజయ రామేశ్వరి, ఎం. రాజారావు, కేఎస్ఆర్ భాస్కర్, ఎస్. ఎం. ఆలీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్