పిఠాపురం నియోజవర్గం నుంచి తనను బలమైన మెజారిటీతో గెలిపిస్తే రైతులకు కడుపుకోత తీరుస్తానని, మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తానని ఉప్పాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తాటాకు చప్పుళ్లకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ భయపడేది లేదని స్పష్టం చేశారు. మాటమాడితే జగన్ పెళ్ళాలు పెళ్ళాలు అంటూ అంటారని, తాను పరిస్థితులు అనుకూలించక విడిపోయారని, నాలుగో పెళ్లాం నువ్వే జగన్ అంటూ హితవు పలికారు.