ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్లు వేసింది వీరే

57చూసినవారు
ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్లు వేసింది వీరే
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన వారు వివరాలు ఇలా ఉన్నాయి. జనసేన పార్టీ నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది. అదే విధంగా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మద్దూరి వీరబాబు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మొగలి లక్ష్మణమూర్తి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఆర్వో మీడియాకు తెలిపారు.

సంబంధిత పోస్ట్