ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం: హాజరైన జిల్లా కలెక్టర్

50చూసినవారు
గిరిజన ప్రాంత విద్యార్థులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా చదువుపై శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సూచించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాండవులపాలెం గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ హాజరై మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విద్యార్థులతో కలిపి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్