వైసీపీ హయంలోనే రాజమండ్రి అభివృద్ధి: ఎంపీ భరత్

583చూసినవారు
వైసీపీ ప్రభుత్వ హాయంలోనే రాజమండ్రి నగరం అభివృద్ధి చెందిందని ఎంపీ, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధిపై మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే చర్చకు రావాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్