ల్యాండ్ లెవెలింగ్‌కూ నిధులు దోచేశారు: పురంధేశ్వరి

1044చూసినవారు
ల్యాండ్ లెవెలింగ్‌కూ నిధులు దోచేశారు: పురంధేశ్వరి
రాజమండ్రిలో బీజేపీ కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర పార్టీ పరిశీలకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ శనివారం ప్రారంభించారు. రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జగనన్న కాలనీల్లో అవినీతి ఉందన్నారు. ల్యాండ్ లెవెలింగ్ చేయటానికి కూడా నిధులు దోచేశారని, మడ అడవుల్లో జగనన్న కాలనీల నిర్మాణం ఎలా జరిపారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్