రాజమండ్రిలోని గామన్ గోదావరి వంతెన మరమ్మతు ప
నులను అధిక
ారులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మాధవి లత సూచించారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం గామన్ వంతెన మరమ్మతుల నిర్వహణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడి
గి తెలుసుకున్నారు.