గామన్ వంతెన పనులను పూర్తిచేయాలి

74చూసినవారు
రాజమండ్రిలోని గామన్ గోదావరి వంతెన మరమ్మతు పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మాధవి లత సూచించారు. రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద మంగళవారం గామన్ వంతెన మరమ్మతుల నిర్వహణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్