రాజమండ్రి ఎంపీ బీఎస్పీ అభ్యర్థిగా పరమట నామినేషన్

559చూసినవారు
రాజమండ్రి పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థిగా పరమట గణేశ్వరరావు మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీ లతకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్