చిరుత కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు

63చూసినవారు
కడియం నర్సరీ ప్రాంతంలో చిరుతపులి సంచారం పై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో చిరుత సంచరిస్తున్న పలు ప్రాంతాలలో ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం తెలిపారు. వర్షం వల్ల ఎక్కడో చిరుత నెక్కిందని దానికి కదలికల కోసం ప్రయత్నం చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. కాగా నర్సరీ ప్రాంతాలలోని రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్