రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా నాంబత్తుల రాజు

70చూసినవారు
రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా నాంబత్తుల రాజు
రాజమండ్రి రూరల్ నియోజవర్గ జై భీమ్‌రావ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాంబత్తుల రాజుని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మంగళవారం సాయంత్రం నియమించారు. ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ రావడం పట్ల పలువురు సామాజిక వ్యక్తులు, ఉద్యమ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి తీరతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్