ప్రజలు ఇండియా కూటమిని గెలిపించాలి

76చూసినవారు
ప్రజలు ఇండియా కూటమిని గెలిపించాలి
జరుగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం. దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష, లౌకిక శక్తులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు కోరారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ గెలుపు కై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్