రాజమండ్రి రూరల్: 39,347 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

67చూసినవారు
రాజమండ్రి రూరల్: 39,347 క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం 39, 347 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద సాయంత్రానికి నీటిమట్టం 10. 90 అడుగులకు చేరిందన్నారు. అలాగే డెల్టా కాలువలకు 7, 800 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్