ఆత్మీయ సమావేశంలో రసాభాస

1059చూసినవారు
రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి వద్ద సోమవారం రాత్రి నిర్వహించిన బిజెపి, టిడిపి, జనసేన పార్టీల ఆత్మీయb సమావేశంలో తెలుగు తమ్ముళ్లు గందరగోళం సృష్టించారు. రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఫోటో ఫ్లెక్సీ పై వేయలేదని ఆందోళన నిర్వహించి సమావేశం నుండి వెళ్లిపోయారు. రాజమండ్రి బిజెపి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్