మండల సచివాలయ కన్వీనర్ రమేష్ వైసీపీకి రాజీనామా

50చూసినవారు
మండల సచివాలయ కన్వీనర్ రమేష్ వైసీపీకి రాజీనామా
గోకవరం మండల సచివాలయ కన్వీనర్ జెడ్పిటిసి దాసరి శ్రీరంగ భర్త రమేష్ వైసిపి పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. వైఎస్ఆర్ పార్టీలో తమకు గుర్తింపు లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో తమ భవిష్యత్ ప్రణాళిక ను తెలియజేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆయనతో పాటు వైసీపీ టౌన్ కన్వీనర్ చింతల అనిల్ వైసీపీకి రాజీనామా చేసి ఆదివారం సాయంత్రం జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్